జనం కోసం జనసేన మహాయజ్ఞం 716వ రోజు

జగ్గంపేట నియోజకవర్గం: ఇంటికి దూరంగా – ప్రజలకు దగ్గరగా” ప్రజా సమస్యల పరిష్కారమే జనసేన పార్టీ లక్ష్యంగా శ్రీ పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి కావడం కోసం జగ్గంపేట నియోజకవర్గంలో చేస్తున్న జనం కోసం జనసేన మహాయజ్ఞం 716వ రోజు కార్యక్రమం జగ్గంపేట మండలం, జె.కొత్తూరు గ్రామంలో శుక్రవారం నిర్వహించడం జరిగింది. జనం కోసం జనసేన మహాయజ్ఞం 717వ రోజు కార్యక్రమం శనివారం జగ్గంపేట మండలం, జె.కొత్తూరు మరియు జగ్గంపేట మండలం మర్రిపాక గ్రామాలలో కొనసాగించడం జరుగుతుంది. కావున అందుబాటులో ఉన్న జనసైనికులు అంతా ఈ రెండు కార్యక్రమాలలో పాల్గొని విజయవంతం చేయవలసిందిగా కోరుచున్నామని పాటంశెట్టి శ్రీదేవిసూర్యచంద్ర పేర్కొన్నరు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన జగ్గంపేట మండల అధ్యక్షులు మరిశే రామకృష్ణ, జగ్గంపేట మండల రైతు కమిటీ అధ్యక్షులు సింగం వాసు, జగ్గంపేట మండల బిసి సెల్ అధ్యక్షులు రేచిపూడి వీరబాబు, జగ్గంపేట మండల యువత అధ్యక్షులు మొగిలి గంగాధర్, జగ్గంపేట మండల ప్రధాన కార్యదర్శి చీదిరి శివ దుర్గ, జగ్గంపేట మండల ప్రధాన కార్యదర్శి అడపా రాంబాబు, జగ్గంపేట మండల మీడియా సమాచార కార్యదర్శి సైతన నాగేశ్వరరావు, జె.కొత్తూరు నుండి గ్రామ అధ్యక్షులు గుంటముక్కల మధు, వెంటపాటి తాతారావు, నకిరెడ్డి రామదుర్గ, బొల్లి తాతాజీ, అడబాల శ్రీరామ్, సేనాపతి గిరిబాబు, సేనాపతి సాయి, బలిజి వీరారఘవ, అయితిరెడ్డి ఏసుబాబు, రాజపూడి నుండి కోట సత్తిబాబు, సోమవరం నుండి డేగల నరేష్, గోనేడ నుండి నల్లంశెట్టి చిట్టిబాబు, వల్లపుశెట్టి నాని, బూరుగుపూడి నుండి కోడి గంగాధర్ లకు కృతజ్ఞతలు తెలిపారు.