జనం కోసం జనసేన మహాయజ్ఞం 738వ రోజు

జగ్గంపేట నియోజకవర్గం: ఇంటికి దూరంగా – ప్రజలకు దగ్గరగా ప్రజా సమస్యల పరిష్కారమే జనసేన పార్టీ లక్ష్యంగా పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి కావడం కోసం జగ్గంపేట నియోజకవర్గంలో చేస్తున్న జనం కోసం జనసేన మహాయజ్ఞం 738వ రోజు కార్యక్రమం శనివారం కిర్లంపూడి మండలం కృష్ణవరం గ్రామంలో జరిగింది. జనం కోసం జనసేన మహాయజ్ఞం 739వ రోజు కార్యక్రమం ఆదివారం కిర్లంపూడి మండలం రామకృష్ణాపురం మరియు రాజుపాలెం గ్రామాలలో కొనసాగించడం జరుగుతుంది. కావున అందుబాటులో ఉన్న జన సైనికులు అంతా ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయవలసిందిగా కోరుచున్నామని పాటంశెట్టి శ్రీదేవిసూర్యచంద్ర తెలిపారు. ఈ రోజు కార్యక్రమాన్ని విజయవంతం చేసిన జగ్గంపేట మండల అధ్యక్షులు మరిశే రామకృష్ణ, జగ్గంపేట మండల మహిళా కమిటి అధ్యక్షురాలు లంకపల్లి భవాని, జగ్గంపేట మండల బిసి సెల్ అధ్యక్షులు రేచిపూడి వీరబాబు, జగ్గంపేట మండల ఉపాధ్యక్షులు తోలాటి ఆదినారాయణ, జగ్గంపేట మండల ఉపాధ్యక్షులు వరుపుల వెంకటరాజు(శ్రీను), గండేపల్లి మండల ఉపాధ్యక్షులు సొడసాని కామరాజు, కిర్లంపూడి మండల కార్యదర్శి కుండ్లమహంతి స్వామి, కిర్లంపూడి మండల కార్యదర్శి మత్సా తిరుపతి రాయుడు, కృష్ణవరం నుండి గాబు రాజశేఖర్, చాగంటి దుర్గాప్రసాద్, కిర్లంపూడి నుండి నాగబోయిన శివ, మర్రిపాక నుండి పాటంశెట్టి శ్రీనివాస్, జె.కొత్తూరు నుండి అడబాల శ్రీరామ్, సోమవరం నుండి ఏనుగుపల్లి శ్రీను, డేగల నరేష్, వాసిరెడ్డి శ్రీను, కుర్రా రాజు, బూరుగుపూడి నుండి గ్రామ అధ్యక్షులు వేణుఒ మల్లేష్ గారికి, పెద్ది మణికంఠ, కోడి గంగాధర్, గోనేడ నుండి బుర్రే వీరభద్రం, నల్లంశెట్టి చిట్టిబాబు, వల్లపుశెట్టి నాని, ఎస్ తిమ్మాపురం నుండి కంటే తాతాజీ, పిల్లా శ్రీనివాస్, నడిపల్లి సతీష్ లకు పాటంశెట్టి శ్రీదేవిసూర్యచంద్ర కృతజ్ఞతలు తెలిపారు.