జనం కోసం జనసేన మహాయజ్ఞం 741వ రోజు

జగ్గంపేట నియోజకవర్గం: ఇంటికి దూరంగా – ప్రజలకు దగ్గరగా ప్రజా సమస్యల పరిష్కారమే జనసేన పార్టీ లక్ష్యంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి కావడం కోసం జగ్గంపేట నియోజకవర్గంలో చేస్తున్న జనం కోసం జనసేన మహాయజ్ఞం 741వ రోజు కార్యక్రమం మంగళవారం కిర్లంపూడి మండలం గ్రామంలో జరిగింది. జనం కోసం జనసేన మహాయజ్ఞం 742వ రోజు కార్యక్రమం బుధవారం కిర్లంపూడి మండలం, తామరాడ గ్రామంలో కొనసాగించడం జరుగుతుంది. కావున అందుబాటులో ఉన్న జన సైనికులు అంతా ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయవలసిందిగా కోరుచున్నామని పాటంశెట్టి శ్రీదేవిసూర్యచంద్ర పేర్కొన్నారు. ఈ రోజు కార్యక్రమాన్ని విజయవంతం చేసిన జగ్గంపేట మండల అధ్యక్షులు మరిశే రామకృష్ణ, గండేపల్లి మండల అధ్యక్షులు గోన శివరామకృష్ణ, జగ్గంపేట మండల బిసి సెల్ అధ్యక్షులు రేచిపూడి వీరబాబు, జగ్గంపేట మండల మహిళా కమిటీ అధ్యక్షురాలు లంకపల్లి భవాని, జగ్గంపేట మండల ఉపాధ్యక్షులు తోలాటి ఆదినారాయణ, జగ్గంపేట మండల ఉపాధ్యక్షులు వరుపుల వెంకటరాజు(శ్రీను), కిర్లంపూడి మండల ప్రధాన కార్యదర్శి శెట్టి గంగామహేష్, కిర్లంపూడి మండల కార్యదర్శి కుండ్లమహంతి స్వామి, కిర్లంపూడి మండల కార్యదర్శి మత్సా తిరుపతి రాయుడు, సోమవరం నుండి ఏనుగుపల్లి శ్రీను, వాసిరెడ్డి శ్రీను, రేపల్లె తిరుపతి రావు, డేగల నరేష్, కుర్రా రాజు, గొల్లపల్లి వెంకటేష్, మత్సా జగదీష్, కమ్మిల నాగేంద్ర, కిర్లంపూడి నుండి నాగాబోయిన శివ, సీతానగరం నుండి వడిగళ్ళ భవాని, బూరుగుపూడి నుండి గ్రామ అధ్యక్షులు వేణుఒ మల్లేష్, కొల్లుమళ్ళ లోవరాజు గారికి, కోడి గంగాధర్, పెసల తాతాజీ, గోనేడ నుండి నల్లంశెట్టి చిట్టిబాబు, వల్లపుశెట్టి నాని, జానకి మంగరాజు, పాటంశెట్టి బాబురావు, నల్లంశెట్టి లచ్చబాబు లకు పాటంశెట్టి శ్రీదేవిసూర్యచంద్ర కృతజ్ఞతలు తెలిపారు.