మైలవరంలోని జనసేనపార్టీ కార్యాలయంలో 75వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు

మైలవరం నియోజకవర్గం, మైలవరంలోని జనసేనపార్టీ కార్యాలయం నందు 75వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను పార్టీ శ్రేణులు అంగరంగ వైభవంగా నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా జనసేనపార్టీ మైలవరం మండల అధ్యక్షులు శీలం బ్రహ్మయ్య మాట్లాడుతూ… ఎందరో మహాత్ముల త్యాగ ఫలితమే ఈ స్వాతంత్ర్యం ఈ రోజున వారందరినీ స్మరించుకోవడం, ఆ మహాత్ముల స్ఫూర్తిని అనుసరిస్తూ వారి బాటలో నడుస్తూ దేశానికి మనవంతుగా కొన్ని త్యాగాలకు సిద్ధపడటం, మన కర్తవ్యంగా భావించాలని పిలుపునిచ్చారు. దేశ ప్రజలందరికీ 75వ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జనసేనపార్టీ మండల ఉపాధ్యక్షులు పడిగల ఉదయ్, ప్రధానకార్యదర్శి భూక్య చిరంజీవి, జనసేన వీరమహిళ దోసపాటి శశికళ, మండల నాయకులు ఆకుతోట ఈశ్వర్, ఈతకొట్టు నాని, ఉయ్యూరు నాగరాజు, చల్ల నాగరాజు, మాదాసు సుబ్బారావు, పసుపులేటి నాగరాజు, చిట్టిమాధ వెంకటకృష్ణ, జనసైనికులు ఎన్.నారాయణరావు, మేడూరి మురళీకృష్ణ, వడ్డీ గోపి చందు, బి.వెంకట నారాయణ, సాయి తదితరులు పాల్గొన్నారు. శ్రేణులు అంగరంగ వైభవంగా నిర్వహించడం జరిగింది.ఈ సందర్భంగా జనసేనపార్టీ మైలవరం మండల అధ్యక్షులు శీలం బ్రహ్మయ్య మాట్లాడుతూ… ఎందరో మహాత్ముల త్యాగ ఫలితమే ఈ స్వాతంత్ర్యం. ఈరోజున వారందరినీ స్మరించుకోవడం, ఆ మహాత్ముల స్ఫూర్తిని అనుసరిస్తూ వారి బాటలో నడుస్తూ దేశానికి మనవంతుగా కొన్ని త్యాగాలకు సిద్ధపడటం,మన కర్తవ్యంగా భావించాలని పిలుపునిచ్చారు. దేశ ప్రజలందరికీ 75వ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జనసేనపార్టీ మండల ఉపాధ్యక్షులు పడిగల ఉదయ్, ప్రధానకార్యదర్శి భూక్య చిరంజీవి, జనసేన వీర మహిళ దోసపాటి శశికళ, మండల నాయకులు ఆకుతోట ఈశ్వర్, ఈతకొట్టు నాని, ఉయ్యూరు నాగరాజు, చల్ల నాగరాజు, మాదాసు సుబ్బారావు, పసుపులేటి నాగరాజు, చిట్టిమాధ వెంకటకృష్ణ, జనసైనికులు ఎన్.నారాయణరావు, మేడూరి మురళీకృష్ణ, వడ్డీ గోపి చందు, బి.వెంకట నారాయణ, సాయి తదితరులు పాల్గొన్నారు.