జనసేన జనజాగృతి యాత్ర 8వ రోజు

రాజానగరం నియోజకవర్గం గ్రామ గ్రామానా తేనిటీ విందు కార్యక్రమం, కోరుకొండ మండలంలో కాపవరం గ్రామంలో 8 రోజు జనజాగృతి యాత్ర ఈ కార్యక్రమానికి ప్రజలా ఆదరణతో ముందుకు సాగుతుంది రాజానగరం నియోజకవర్గం జనసేన పార్టీ ఇంచార్జ్ మేడ గురుదత్ ప్రసాద్ ఆధ్వర్యంలో జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి గంటా స్వరూప దేవి కీలకపాత్ర వహిస్తున్న ఈ తేనిటీ విందు కార్యక్రమంలో తూర్పుగోదావరి జిల్లా ప్రధాన కార్యదర్శి మైరెడ్డి గంగాధర్ సమక్షంలో సీనియర్ నాయకులు అడబాల సత్య నారాయణ, ఆకుల ఆదిత్య నాయుడు, శ్రీరంగం కళ్యాణ్ సోడసాని శివాజీ జాజుల గణేష్, శ్రీరంగం బిందు, ముక్క రాంబాబు, చదువు ముక్తేశ్వరరావు, తెలగంశెట్టి శివ, చిక్కాల నాగ శ్రీను, మాదిరెడ్డి అయ్యప్ప, గేదెల సత్తిబాబు, చంటి, జాన్ ప్రసాద్, అడపాఅంజి, పోసిబాబు, తాతాజీ రాజానగరం మండలం అధ్యక్షులు బత్తిన వెంకన్న దొర జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ఆశయాలను, సిద్ధాంతాలను గ్రామంలోని ప్రజలకు వివరిస్తూ జనసేన పార్టీ గుర్తు అయిన గ్లాజు గ్లాసుతో తేనిటీ ఇవ్వడం జరిగింది దానికి ప్రజలందరూ సహకరించి. ఈసారి జనసేన పార్టీని ఆశీర్వదించాలని, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కి ఒక అవకాశం ఇచ్చి జనసేన ప్రభుత్వాన్ని స్థాపించాలని, గ్రామంలో ప్రతి ఒక్కరిని అభ్యర్థిస్తూ జనసేన షణ్ముఖ ముద్రించిన కరపత్రం పంచడం జరిగింది. ఈ కార్యక్రమంలో భారీ ఎత్తున వీర మహిళలు, నాయకులు, జనసైనికులు పాల్గొన్నారు.