ప్రతి ఇంటికి జనసేన కార్యక్రమం 9వ రోజు
మదనపల్లి నియోజకవర్గం: మదనపల్లె జనసేన నాయకులు శ్రీరామ రామాంజనేయులు ఆధ్వర్యంలో.. మదనపల్లి జనసేన సీనియర్ నాయకులు దారం హరిప్రసాద్, ఉమ్మడి చిత్తూరు జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీమతి దారం అనిత అధ్యక్షతన ప్రతి ఇంటికి జనసేన కార్యక్రమం 9వ రోజు కార్యక్రమం శుక్రవారం సిటియం పంచాయతీ గాజులవారి పల్లెలో జరిగింది. ఈ కార్యక్రమంలో మదనపల్లె జనసేన నాయకులు ధరణి, శీన, తొక్కోల శివ, గంగాధర్, వెంకటేష్, శంకర, హరి, ప్రసాద్, బాలాజీ, రెడ్డెప్ప, హేమంత్ తదితరులు పాల్గొన్నారు.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2023/10/WhatsApp-Image-2023-10-27-at-7.55.40-PM-1024x768.jpeg)
![](http://sritvtelugu.com/wp-content/uploads/2023/10/WhatsApp-Image-2023-10-27-at-7.55.41-PM-1024x768.jpeg)