డి.ముప్పవరం గ్రామంలో 9వ విడత జనంలోకి జనసేన
నిడదవోలు నియోజకవర్గం, నిడదవోలు మండలం, డి.ముప్పవరం గ్రామంలో 9వ విడత జనంలోకి జనసేన కార్యక్రమాన్ని మొదలు పెట్టడం జిగింది. ఇంటింటికి తిరుగుతూ జనసేన పార్టీ ఆశయాలను, సిద్ధాంతాలను వివరిస్తూ… జనసేన పార్టీ ఆశయాలను, సిద్ధాంతాలను ప్రచురించిన కరపత్రాలను పంచిపెట్టడం జరిగింది. కార్యక్రమంలో జనసేన వీరమహిళ బెల్లపుకొండ పుష్పవతి, పెండ్యాల ఎంపీటీసీ ఇంద్ర గౌడ్, ప్రోగ్రామ్స్ కమిటీ సభ్యులు సత్తిబాబు, కాశీ, మూర్తి, పూర్ణ, కస్తూరి వెంకట సుబ్బారావు, దిద్దే రాజు సావరం జనసేన నాయకులు నార్ని తాతాజీ మరియు మండల నాయకులు, డి.ముప్పవరం గ్రామ జనసేన నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/09/WhatsApp-Image-2022-09-26-at-08.44.23-1024x662.jpeg)
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/09/WhatsApp-Image-2022-09-26-at-08.44.26-1-1024x576.jpeg)
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/09/WhatsApp-Image-2022-09-26-at-08.44.27-1024x600.jpeg)