చిరుపవన్ సేవాసమితి ఉచిత మంచి నీటి సరఫరా
రాజోలు: మంగేన వారి కుటుంబ సభ్యుల ధన సహయంతో వారు అందించిన ట్రాక్టర్ డీజల్ మరియు డ్రైవర్ జీతం ధన సహయంతో జనసేన పార్టీ చిరుపవన్ సేవాసమితి ఉచిత వాటర్ ట్యాంకర్ ద్వారా అంతర్వేది దేవస్దానం ప్రాంతం మరియు సఖీనేటిపల్లి పల్లిపాలేం ప్రాంత ప్రజలకు జనసేన పార్టీ చిరుపవన్ సేవాసమితి ఆద్వర్యంలో ఉచిత త్రాగునీరు అందించడం జరిగింది.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2023/05/WhatsApp-Image-2023-05-20-at-9.26.24-PM-1024x770.jpeg)
![](http://sritvtelugu.com/wp-content/uploads/2023/05/WhatsApp-Image-2023-05-20-at-9.26.25-PM-1024x770.jpeg)