పచ్చితాల సాయిబాబా ఆధ్వర్యంలో మజ్జిగ పంపిణీ కార్యక్రమం
వైజాగ్ ఈస్ట్: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సేవా స్ఫూర్తితో విశాఖ తూర్పు నియోజకవర్గం, 15వ వార్డు జనసేన నాయకులు పచ్చితాల సాయిబాబా ఆధ్వర్యంలో 11 రోజులు దిగ్విజయంగా పూర్తి చేసుకొని 12వ రోజు చలివేంద్రంలో మజ్జిగ పంపిణీ కార్యక్రమం విజయవంతంగా జరిగింది. ఈ కార్యక్రమంలో జనసైనికులు, వీరమహిళలు, జనసేన నాయకులు అందరికీ పచ్చితాల సాయి బాబా అభినందనలు తెలియజేసారు.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2023/05/WhatsApp-Image-2023-05-23-at-3.41.00-PM-1024x860.jpeg)