జనం కోసం జనసేన 534వ రోజు

జగ్గంపేట, జనం కోసం జనసేన 534వ రోజులో భాగంగా మన పార్టీ ఎన్నికల గుర్తు అయిన గాజు గ్లాసుల పంపిణీ కార్యక్రమం గోకవరం మండలం మల్లవరం గ్రామంలో జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా 1100 గాజు గ్లాసులు పంచడం జరిగింది. నేటి వరకు నియోజకవర్గం మొత్తంగా 86160 గాజు గ్లాసులు పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన తూర్పు గోదావరి జిల్లా జనసేన పార్టీ సంయుక్త కార్యదర్శి దోశపాటి సుబ్బారావు, జగ్గంపేట మండల బిసి సెల్ అధ్యక్షులు రేచిపూడి వీరబాబు, జగ్గంపేట మండల ఉపాధ్యక్షులు తోలాటి ఆదినారాయణ, గోకవరం మండల ప్రధాన కార్యదర్శి కొమరపు శివ, గోకవరం మండల సంయుక్త కార్యదర్శి కరిబండి సాయి పవన్, మల్లవరం నుండి గ్రామ అధ్యక్షులు గంటా వీరబాబు(జివి నాయుడు), గ్రామ ఉపాధ్యక్షులు కర్ణం బుజ్జి, గ్రామ ప్రధాన కార్యదర్శి యలంశెట్టి వేణు, గ్రామ ప్రధాన కార్యదర్శి గుండు అశోక్, గ్రామ సంయుక్త కార్యదర్శి బొందల ఆంజనేయులు, గుర్రం వీర విష్ణు, దండిపాటి దుర్గాప్రసాద్, పల్లెల ప్రసాద్(చిరు), గంట్ల అప్పలరాజు, జగ్గు ప్రసాద్, శివరామపట్నం నుండి గాబు రామకృష్ణ, ములగాడ మణికంఠ, గోనేడ నుండి నల్లంశెట్టి చిట్టిబాబు, వల్లపుశెట్టి నాని, బూరుగుపూడి నుండి కోడి గంగాధర్ మరియు జనం కోసం జనసేన కార్యక్రమంలో భాగంగా మల్లవరం గ్రామంలో ఎంతో ప్రేమానురాగాలతో ఆతిథ్యం అందించిన కర్ణం బుజ్జి కుటుంబ సభ్యులకు, జివి నాయుడు కుటుంబ సభ్యులకు, బొందల ఆంజనేయులు కుటుంబ సభ్యులకు జగ్గంపేట నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జ్ పాటంశెట్టి శ్రీదేవిసూర్యచంద్ర హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.