డా.బాబూ జగ్జీవన్ రామ్ విగ్రహావిష్కరణలో పాల్గొన్న బొంతు రాజేశ్వరరావు
రాజోలు నియోజకవర్గ పరిధిలోని మామిడికుదురు మండలం మామిడికుదురు ప్రధాన కూడలిలో జగ్జీవన్ రామ్ విగ్రహావిష్కరణలో రాజోలు జనసేన నాయకులు బొంతు రాజేశ్వరరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా బొంతు రాజేశ్వరరావు మాట్లాడుతూ డా.బాబూ జగ్జీవన్ రామ్ అణగారిన వర్గాల అభ్యున్నతికి కృషి చేసిన మహనీయుడు బాబూ జగ్జీవన్ రామ్ అని రాజోలు నియోజకవర్గ జనసేన నాయకులు బొంతు రాజేశ్వరరావు అన్నారు. ఈ సందర్భంగా జగ్జీవన్ రామ్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో మంద కృష్ణ మాదిగ, ఈదరాడా జనసేన నాయకులు ఎరుబండి చిన్ని, స్థానిక ఎమ్.ఆర్.పి.ఎస్ నాయకులు పాల్గొన్నారు.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2023/05/WhatsApp-Image-2023-05-27-at-20.02.30-1024x768.jpeg)
![](http://sritvtelugu.com/wp-content/uploads/2023/05/WhatsApp-Image-2023-05-27-at-21.43.14-1024x768.jpeg)
![](http://sritvtelugu.com/wp-content/uploads/2023/05/WhatsApp-Image-2023-05-27-at-20.02.28-1024x768.jpeg)