కొంపెల్ల వారి కుటుంబాన్ని పరామర్శించిన జనసేన నాయకులు
శ్రీకాకుళం జిల్లా, ఎచ్చర్ల నియోజకవర్గం, లావేరు మండలం పోతాయవలస పంచాయతీ జనసైనికుడు కొంపెళ్ళ పవన్ తాతగారు మరియు సర్పంచ్ కొంపెల్ల అప్పన్న తండ్రి అనారోగ్యంతో స్వర్గస్థులు కగా.. విషయం తెలుసుకొన్న లావేరు మండల జనసేన అధ్యక్షులు బార్నాల దుర్గారావు వారి కుటుంబాన్ని పరామర్శించడం జరిగింది. ఈ కార్యక్రమంలో మండల నాయకులు దొర రాజరమేష్, గొర్లె సూర్య, సిరిపురపు పవన్, మాత అప్పలకొండ పాల్గొనడం జరిగింది.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2023/05/WhatsApp-Image-2023-05-29-at-3.38.44-PM-1024x768.jpeg)
![](http://sritvtelugu.com/wp-content/uploads/2023/05/WhatsApp-Image-2023-05-29-at-3.38.43-PM-1024x768.jpeg)