ధ్వజస్తంభం స్థాపన కార్యక్రమంలో పాల్గొన్న జనసేన నాయకులు
మైలవరం: కొత్తపాలెం ఆంజనేయ స్వామి ఆలయంలో ధ్వజస్తంభం స్థాపన కార్యక్రమం అత్యంత వైభవంగా జరిగినది. కొండపల్లి గ్రామాలలో చిన్న సాయిబాబా 30వ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి ఈ వేడుకలకు జనసేన నాయకులు అక్కల రామ మోహన రావు (గాంధి), బొర్రా క్రాంతి, చట్టు శ్రీను, సత్యనారాయణ, శ్రీనివాస్, మహేష్ తదితరులు పాల్గొన్నారు.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2023/05/WhatsApp-Image-2023-05-31-at-7.28.58-PM-1024x461.jpeg)
![](http://sritvtelugu.com/wp-content/uploads/2023/05/WhatsApp-Image-2023-05-31-at-7.28.58-PM-1-1024x485.jpeg)