శ్రీ శ్రీ శ్రీ వెదుళ్లమ్మ తల్లి విగ్రహ పునః ప్రతిష్ఠ మహోత్సవంలో పాల్గొన్న బత్తుల

  • శ్రీ శ్రీ శ్రీ వెదుళ్లమ్మ తల్లి అమ్మవారి ఆలయ విగ్రహ పునః ప్రతిష్ఠ మహోత్సవంలో పాల్గొని అమ్మవారి ఆశీస్సులు అందుకున్న రాజానగరం జనసేన నాయకులు బత్తుల బలరామకృష్ణ

రాజానగరం: సీతానగరం మండలం, వెదుళ్ళపల్లి గ్రామంలో శనివార్మ్ కోరిన కోర్కెలు తీర్చే అమ్మలు గన్న అమ్మ వెదుళ్ళపల్లి గ్రామ దేవత శ్రీ శ్రీ శ్రీ వెదుళ్లమ్మ తల్లి అమ్మవారి ఆలయ విగ్రహ పునః ప్రతిష్ఠ మహోత్సవంలో రాజానగరం జనసేన నాయకులు బత్తుల బలరామకృష్ణ పాల్గొని అమ్మవారిని దర్శించి తీర్థ ప్రసాదాలు స్వీకరించి అమ్మవారి కరుణ కటాక్ష ప్రజలపై ఎల్లప్పుడూ ఉండాలని ఆకాంక్షించారు. అనంతరం ఆలయ కమిటీ వారికి ₹10,000/- రూపాయలు విరాళం అందజేశారు. ఈ కార్యక్రమంలో జనసేన సీనియర్ నాయకులు తన్నీరు హరిబాబు, తన్నీరు సురేష్, తన్నీరు రాజేంద్ర, తన్నీరు నరేంద్ర, తన్నీరు రామ్ సుధీర్, తన్నీరు సాయిపోసి, తన్నీరు సాయి గణేష్, తన్నీరు అగ్ని ప్రసాద్, తన్నీరు అచ్యుత్, తన్నీరు చైతన్య, తన్నీరు నాగేంద్ర, తన్నీరు ఉమా మహేష్, తన్నీరు సీతారామ్, మరిపిండి గణేష్, సైతిన్ నాగేంద్ర, సైతిన్ జగదీశ్, కారెడ్ల వినయ్, సన్నీ, కొండాటి అనిల్, రుద్రం నాగు, రుద్రం వాసు, లక్ష్మి, దాసరి రమేష్, సూరిబాబు, సుబ్బు, మొసలిపల్లి సతీష్, మద్దుకూరి శివాజీ, మద్దుకూరి సురేంద్ర, చిక్కిరెడ్డి దుర్గా ప్రసాద్, చిక్కిరెడ్డి నరేష్, చిక్కిరెడ్డి హరిబాబు, చిక్కిరెడ్డి నాని, వరుపుల అంజి, కొల్లి రాజేష్, ఆకుల సత్యనారాయణ, ఆకుల యువరాజ్, జనసేన నాయకులు, జనసైనికులు పాల్గొన్నారు.