ఆర్ఎంపీ వైద్యుల సమావేశంలో పాల్గొన్న అక్కల రామ్మోహన్ రావు

మైలవరం: ఆర్ఎంపీ డాక్టర్ల రాష్ట్ర సమావేశంలో జనసేన పార్టీ రాష్ట్ర అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి ఆదేశాలు మేరకు, పీఏసీ చైర్మెన్ నాదెండ్ల మనోహర్ బదులుగా శుక్రవారం విజయవాడ ఐలపురం హోటల్లో ఆర్ఎంపీ డాక్టర్లు డిమాండ్స్ కు జనసేన పార్టీ రాష్ట్రఅధికార ప్రతినిధి మరియు మైలవరం నియోజకవర్గ ఇన్చార్జి అక్కల రామ్మోహన్ రావు(గాంధీ) మద్దతు తెలిపారు. ఈ కార్యక్రమంలో సంఘ నాయకులు, వివిధ పార్టీ పెద్దలు పాల్గొన్నారు.