చోడిపల్లి పేట గ్రామంలో పాఠశాల భవనం నిర్మించాలి: జనసేన డిమాండ్
నెల్లిమర్ల: భోగాపురం మండలం, చోడిపల్లి పేట గ్రామంలో ప్రాథమిక పాఠశాల భవనం నిర్మాణం చేయాలని జనసేన పార్టీ రాష్ట్ర మత్స్యకార విభాగ కార్యదర్శి కారి అప్పలరాజు భోగాపురం స్పందనలో ఈవోపీఆర్డి సురేష్ కు వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో వెంపడం జనసైనికుడు ప్రమోద్ పాల్గొన్నారు.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2023/06/WhatsApp-Image-2023-06-12-at-4.42.29-PM-1024x768.jpeg)