జనసేన కావలి టౌన్ మొదటి విడత వార్డు ప్రెసిడెంట్ ల నియామకం..
కావలి: జనసేన పార్టీని బలోపేతం చేసే దిశగా కావలి మునిసిపల్ పరిధిలోని వార్డు ప్రెసిడెంట్ ల మొదటి విడత నియామకం కావలి నియోజకవర్గ ఇంఛార్జి అళహరి సుధాకర్ ఆమోదముతో నియమించడం జరిగింది. ఈ సందర్భంగా టౌన్ ప్రెసిడెంట్ మాట్లాడుతూ.. కావలి టౌన్ ను బలోపేతం చేయడానికి వార్డ్ ప్రెసిడెంట్ లను నియమించడం జరిగిందని మిగిలిన వార్డులకు కూడా ఇంఛార్జి సూచనల మేరకు త్వరలో ప్రెసిడెంట్స్ మరియు వార్డ్ కమిటీ, బూత్ ఇంఛార్జ్ లను నియమించడం జరుగుతుంది తెలిపారు.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2023/06/WhatsApp-Image-2023-06-13-at-6.45.31-PM-733x1024.jpeg)