వారాహి యాత్ర విజయవంతం అవ్వాలని ప్రత్యేక ప్రార్ధనలు
డా.బి.ఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా, మామిడికుదురు మండలంలో వారాహి కోసం మసీదులో ప్రత్యేక ప్రార్ధనలు మంగళవారం నగరం పంజా మసీదులో వారాహి యాత్ర విజయవంతం అవ్వాలని పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ మండల అధ్యక్షులు జాలెం శ్రీనివాస రాజా, కొమ్ముల జంగమయ్య ఎంపీటీసీ, కార్యదర్శిలు కొమ్ముల భద్రం, కాట్రేనిపాడు నాగేంద్ర, యెరుబండి చిన్ని, సర్కిల్ అబ్బాస్ తదితరులు పాల్గొన్నారు.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2023/06/WhatsApp-Image-2023-06-13-at-22.32.36-1024x768.jpeg)
![](http://sritvtelugu.com/wp-content/uploads/2023/06/WhatsApp-Image-2023-06-13-at-22.32.34-1024x462.jpeg)