పవన్, వారాహి పేరిట ప్రత్యేక పూజలు నిర్వహించిన బొంతు రాజేశ్వరరావు
రాజోలు: అన్నవరం శ్రీ సత్యనారాయణ స్వామి వారి ఆలయం నుండి జనహితం కోరే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రారంభించిన “వారాహి యాత్ర” విజయవంతం కావాలని జనసేన నాయకులు బొంతు రాజేశ్వరరావు, అరుణ కుమారి దంపతులు ప్రత్యేక పూజలు నిర్వహించారు.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2023/06/WhatsApp-Image-2023-06-14-at-7.59.06-PM-1024x768.jpeg)
![](http://sritvtelugu.com/wp-content/uploads/2023/06/WhatsApp-Image-2023-06-14-at-7.59.06-PM-1.jpeg)