అడబాల వెంకటేశ్వరరావు కుటుంబాన్ని పరామర్శించిన మేడ గురుదత్ ప్రసాద్

రాజానగరం నియోజకవర్గం, రాజానగరం మండలం, హౌసింగ్ బోర్డ్ వాస్తవ్యులు అడబాల వెంకటేశ్వరరావు సతీమణి కాలం చేశారనే వార్త విని తక్షణమే వారి కుటుంబాన్ని పరామర్శించిన రాజానగరం నియోజకవర్గం జనసేన పార్టీ ఇంచార్జ్, ఐక్యరాజ్యసమితి అవార్డు గ్రహీత మేడ గురుదత్ ప్రసాద్ పరామర్శించడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు మరియు జనసైనికులు పాల్గొన్నారు.