వడ్డే పుట్టు గ్రామంలో పర్యటించిన జాగరపు పవన్ కుమార్

అరకు నియోజకవర్గం: వడ్డే పుట్టు గ్రామంలో బుధవారం జనసేన పార్టీ పెదబయలు మండల అధ్యక్షులు జాగరపు పవన్ కుమార్ పర్యటించారు. ఈ సందర్భంగా గ్రామస్తులను వారి యొక్క సమస్యలను అడిగి తెలుసుకున్నారు. మరియు రానున్న ఎన్నికల్లో ఈ ప్రస్తుత జగన్ ప్రభుత్వాన్ని వెనుకకు నెట్టి జనసేన పార్టీనీ గెలిపించు కోవాలని గ్రామస్తులకు పిలుపునివ్వటం జరిగింది. ఈ యొక్క కార్యక్రమంలో జనసేన నాయకులు పాల్గొన్నారు.