ఛార్టర్డ్ అకౌంటెంట్స్ డే సెలబ్రేషన్స్ లో పాల్గొన్న రెడ్డి అప్పల నాయుడు

ఏలూరు: ది వెస్ట్ గోదావరి బ్రాంచ్ అఫ్ ఎస్.ఐ.ఆర్.సి అఫ్ ఐ.సి.ఏ.ఐ (సెటప్ బై అం ఆక్ట్ అఫ్ పార్లమెంట్) 75వ ఛార్టర్డ్ అకౌంటెంట్స్ డే సందర్భంగా శనివారం కమిటీ వారి ఆహ్వానం మేరకు ఓబిలిశెట్టి శ్రావణ్ కుమార్ గుప్తా ఆధ్వర్యంలో ముఖ్య అతిథిగా పశ్చిమగోదావరి జిల్లా అధికార ప్రతినిధి ఏలూరు నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జీ రెడ్డి అప్పల నాయుడు హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో మాజీ డిప్యూటీ మేయర్ శిరిపల్లి ప్రసాద్, కార్యదర్శి కందుకూరి ఈశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.