చిరుపవన్ సేవాసమితి ఆధ్వర్యంలో ఉచిత మంచి నీటి సరఫరా
రాజోలు: కేశవదాసుపాలెం గ్రామానికి చెందిన మేడిది మోహన్ మాస్టర్ కుమారుడు మేడిది మురళి అందించిన ధన సహయంతో డీజల్ మరియు డ్రైవర్ జీతంతో జనసేన పార్టీ చిరుపవన్ సేవాసమితి ఉచిత వాటర్ ట్యాంకర్ ద్వారా మంగళవారం కేశవదాసుపాలెం పంచాయితీ పరిధిలో దిరమ్మకాలనీ శ్రీకృష్ణయాదవ గ్రూప్ అగస్టిన్ కాలనీ కొల్ల బత్తుల వారి గ్రూప్, చెల్లుబోయినవారి గ్రూప్ ప్రాంతాలలో నీరు అందక ఇబ్బంది పడుతున్న ప్రజలకు జనసేన పార్టీ ఆధ్వర్యంలో 4 ట్యాంకర్ల ఉచిత త్రాగునీరు సరఫరా చేయడం జరిగింది.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2023/07/WhatsApp-Image-2023-07-04-at-10.11.25-PM-1024x770.jpeg)
![](http://sritvtelugu.com/wp-content/uploads/2023/07/WhatsApp-Image-2023-07-04-at-10.11.25-PM-1-1024x770.jpeg)