చిరుపవన్ సేవాసమితి ఉచిత మంచి నీటి సరఫరా

రాజోలు: మల్కిపురం మండలం జనసేన పార్టీ ఎంపిపి మేడిచర్ల సత్యవాణి రాము అందించిన ధన సహయంతో ట్రాక్టర్ డీజిల్ మరియు డ్రైవర్ జీతంతో జనసేన పార్టీ చిరు పవన్ సేవా సమితి ఉచిత వాటర్ ట్యాంక్ ద్వారా బుధవారం రామరాజులంక గ్రామం మరియు గుడిమెళ్ళంక గ్రామ ప్రజలకు త్రాగునీరు లేక ఇబ్బంది పడుతున్న వారికీ జనసేన పార్టీ ఆధ్వర్యంలో ఉచితత్రాగునీరు సరఫరా చేయడం జరిగిందని నామన నాగభూషణం తెలిపారు.