చిరుపవన్ సేవాసమితి ఉచిత వాటర్ ట్యాంకర్
రాజోలు, జనసేనపార్టీ చిరుపవన్ సేవాసమితి వ్యవస్థాపకులు నామన నాగభూషణం సొంత ఖర్చులతో ట్రాక్టర్ డీజల్ మరియు డ్రైవర్ జీతంతో జనసేనపార్టీ చిరుపవన్ సేవాసమితి ఉచిత వాటర్ ట్యాంకర్ ద్వారా సోమవారం గొంది గ్రామం మరియు సఖినేటి పల్లి స్టీమర్ రేవు ప్రాంత ప్రజలు త్రాగునీరు లేక ఇబ్బంది పడుతున్న వారికి జనసేనపార్టీ ఆద్వర్యంలో ఉచిత త్రాగు నీరు సరఫరా చేయడం జరిగింది.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2023/07/WhatsApp-Image-2023-07-10-at-21.07.35-1024x672.jpeg)
![](http://sritvtelugu.com/wp-content/uploads/2023/07/WhatsApp-Image-2023-07-10-at-21.07.34-1024x730.jpeg)