సీఎం దిష్టి బొమ్మ దగ్ధం చేసిన జనసేన నాయకులు
ఎమ్మిగనూరు: జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ వాలంటీర్ వ్యవస్థ పై చేసిన వ్యాఖ్యలను వక్రీకరించి అవమానించినందుకు నిరసనగా.. ఎమ్మిగనూరు జనసేన నాయకులు చల్లా వరుణ్ ఆధ్వర్యంలో బుధవారం పోలీసులు ఎన్ని అడ్డకుంలు సృష్టించినా వాటిని దాటుకొని సోమప్ప సర్కిల్లో సీఎం జగన్మోహన్ రెడ్డి దిష్టిబొమ్మను దగ్ధం చేయడం జరిగింది.. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2023/07/WhatsApp-Image-2023-07-12-at-3.37.25-PM-1024x576.jpeg)
![](http://sritvtelugu.com/wp-content/uploads/2023/07/WhatsApp-Image-2023-07-12-at-3.37.28-PM-1024x576.jpeg)