జనసేన వాటర్ ట్యాంక్ ను ప్రారంభించిన పాలవలస
విజయనగరం: అయ్యన్నపేట 44వ డివిజన్ జనసేన పార్టీ నాయకులు పతివాడ చంద్రశేఖర్ (చిన్ని) తన సొంత నిధులతో ఏర్పాటుచేసిన వాటర్ ట్యాంక్ ను బుధవారం ఘనంగా ప్రారంభించారు. ఈ ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలవలస యశస్వి విచ్చేసి
వాటర్ ట్యాంక్ ను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ అయ్యన్నపేట 44వ డివిజన్ జనసేన నాయకులు, కార్పొరేటర్ అభ్యర్థులు, జిల్లా జనసేన నాయకులు, వీరమహిళలు, జనసైనికులు, గ్రామస్తులు పాల్గొన్నారు.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2023/07/WhatsApp-Image-2023-07-12-at-8.06.12-PM-1024x576.jpeg)
![](http://sritvtelugu.com/wp-content/uploads/2023/07/WhatsApp-Image-2023-07-12-at-8.06.13-PM-1024x576.jpeg)