జనసేన ప్రజా చైతన్య యాత్ర 35వ రోజు
బొబ్బిలి నియోజకవర్గం: జనసేన ప్రజా చైతన్య యాత్ర 34వ రోజు కార్యక్రమంలో భాగంగా బొబ్బిలి నియోజకవర్గ ఇన్చార్జ్ గిరడ అప్పలస్వామి ఆధ్వర్యంలో బాడంగి మండలం, రేజేరు గ్రామంలో సోమవారం గ్రామ జనసైనికుల ఆహ్వానం మేరకు ఇంటింటా పర్యటించి సమస్యలు తెలుసుకుని వాటిని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఉల్లి సంతోష్, విశ్వేస్, భాను, లక్ష్మి నాయుడు, బాడంగి మండలం, రేజేరు గ్రామం జనసైనికులు పాల్గొనడం జరిగింది.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2023/07/WhatsApp-Image-2023-07-17-at-2.12.31-PM-1024x462.jpeg)