పవన్ పై వైసీపీ నాయకుల వ్యాఖ్యలను ఖండించిన పంతం నానాజీ
కాకినాడ రూరల్: జనసేన పార్టీ పీఏసీ సభ్యులు, కాకినాడ రూరల్ ఇంచార్జ్ పంతం నానాజీ కాకినాడ గొడరిగుంటలో గల అయన స్వగృహంలో ఆదివారం నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ వైసీపీ నాయకులు జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ పై వ్యక్తి గత వ్యాఖ్యలు చేయడాన్ని ఖండిచారు. ఈ సమావేసంలో జిల్లా ప్రధాన కార్యదర్శి శిరంగు శ్రీనివాస్, నేమం గ్రామ అధ్యక్షులు దాసరి శివ పాల్గొన్నారు.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2023/07/WhatsApp-Image-2023-07-23-at-5.05.28-PM-1024x576.jpeg)
![](http://sritvtelugu.com/wp-content/uploads/2023/07/WhatsApp-Image-2023-07-23-at-5.05.29-PM-1024x576.jpeg)