హరిబాబు కుటుంబ సభ్యులను పరామర్శించిన జనసేన నాయకులు
అవనిగడ్డ నియోజకవర్గం: అకాల మరణం చెందిన బొమ్మదేవర హరిబాబు కుటుంబ సభ్యులను మచిలీపట్నం జనసేన నాయకులు కొరియర్ శ్రీను వికృతి, అవనిగడ్డ జనసేన నాయకులు గుడివాక శేషు బాబు మరియు జనసేన శ్రేణులు పరామర్శించారు.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2023/07/WhatsApp-Image-2023-07-31-at-7.57.02-PM-1-1024x472.jpeg)
అవనిగడ్డ నియోజకవర్గం: అకాల మరణం చెందిన బొమ్మదేవర హరిబాబు కుటుంబ సభ్యులను మచిలీపట్నం జనసేన నాయకులు కొరియర్ శ్రీను వికృతి, అవనిగడ్డ జనసేన నాయకులు గుడివాక శేషు బాబు మరియు జనసేన శ్రేణులు పరామర్శించారు.