గాయపడిన నాగేశ్వరావు దంపతులకు ఆర్థిక సాయమందించిన ఆమంచిస్వాములు

వేమూరు నియోజకవర్గం: కొల్లిపర మండలం, అత్తోట గ్రామములో జనసేన పార్టీ అధ్వర్యంలో బుధవారం ఆమంచిస్వాములు పార్టీలో చేరిన సందర్భములో ర్యాలీలో గాయపడిన కురుమ నాగేశ్వరావు దంపతులకు మెరుగైన వైద్య సహయ నిమిత్తం జనసేన నాయుకులు ఆమంచిస్వాములు 10000 రూపాయల ఆర్థిక సాయం చేసి ఆ కుటుంబానికి బరోసా ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో అత్తోట జనసైనికులు యర్రా వెంకట సుబ్బరావు, ఏటీఎం శ్రీను, ఏటీఎం నాగరాజు, గంటా నవీన్, ಯರು వెంకటేశ్వర్లు, చంటి శ్రీనివాస్ ಯರು రామచంద్రమూర్తి, బొద్దులూరి కోటయ్య, బొల్లిమంత అంకమ్మరావు, శివ రావు, అదే విధంగా.. జిల్లా కార్యదర్శి సోమరౌతు అను రాధ, నియోజవర్గ నాయకులు బ్రహ్మం, అత్తోట గ్రామ ప్రజలు వీరమహిలలు భారీసంఖ్యలో ఈ కార్యక్రమములో పాల్గొన్నారు. అత్తోట గ్రామములో గ్రామ ప్రజలు, వీరమహిళలు ఈ కార్యక్రమములో పాల్గొన్నారు.