నాగేశ్వరరావును పరామర్శించిన డాక్టర్ మాకినీడి వీరప్రసాద్

పిఠాపురం నియోజకవర్గం: పిఠాపురం టౌన్ జనసేన కార్యకర్త కసిరెడ్డి నాగేశ్వరరావు బుధవారం ఉదయం కింద పడడంతో కాలుకి గాయం తగిలింది. విష్యం తెలుసుకున్న డాక్టర్ మాకినీడి వీరప్రసాద్ నాగేశ్వరరావు ఇంటికి వెళ్లి పరామర్శించి, ఆరోగ్య పరిస్థితి తెలుసుకుని తగిన సూచనలు అందించడం జరిగింది. పి.ఎస్.ఎన్. మూర్తి, టైల్స్ బాబీ,తోట సతీష్ పబ్బినీడి దుర్గ ప్రసాద్, బిజెపి ఓబీసీ నాయకులు దొడ్డి లక్ష్మీనారాయణ, అశోక్ పాల్గొన్నారు.