ఇంటింటా ఓటరు సర్వేను పర్యవేక్షించిన జనసైనికులు
పాలకొండ నియోజకవర్గం: అన్నవరం గ్రామంలో బి. ఎల్. ఓ ఇంటింటి ఓటర్ల సర్వే చేపట్టారు. అన్నవరం గ్రామంలోని జనసైనికులు ఓటర్ల సర్వే ఎలా చేస్తున్నదీ దగ్గరుండి పర్యవేక్షించారు. కొత్త ఓటర్ల నమోదు, డెత్ పర్సన్స్ వివరాలు తీయించటంలో బి.ఎల్.ఓ లకు తగిన సూచనలు ఇచ్చారు. ఈ కార్యక్రమంలో జనసైనికుడు ప్రేమ్ కుమార్ ఎలాంటి అవత తవకలు జరగకుండా దగ్గరుండి పర్యవేక్షించారు.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2023/08/WhatsApp-Image-2023-08-02-at-6.12.46-PM-768x1024.jpeg)