జనసేన ప్రజా చైతన్య యాత్ర 37వ రోజు

బొబ్బిలి నియోజకవర్గం: జనసేన ప్రజా చైతన్య యాత్ర 37వ రోజు కార్యక్రమంలో భాగంగా బొబ్బిలి నియోజకవర్గ ఇన్చార్జ్ గిరడ అప్పలస్వామి ఆధ్వర్యంలో బొబ్బిలి మండలం, కొల్లివలస గ్రామంలో గ్రామ జనసైనికుల ఆహ్వానం మేరకు ఇంటింటా పర్యటించి, సమస్యలు తెలుసుకుని వాటిని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. ఇందులో ఉల్లి సంతోష్, జె గణేష్, ప్రసాద్, రామ కృష్ణ, వెంకటరమణ బొబ్బిలి జనసైనికులు పాల్గొనడం జరిగింది.