జనసేన ప్రజా చైతన్య యాత్ర 38వ రోజు

బొబ్బిలి నియోజకవర్గం: జనసేన ప్రజా చైతన్య యాత్ర 38వ రోజు కార్యక్రమంలో భాగంగా మంగళవారం బొబ్బిలి నియోజకవర్గం ఇన్చార్జ్ గిరడ అప్పలస్వామి ఆధ్వర్యంలో రామభద్రపురం మండలంలో జన్నివలస గ్రామంలో గ్రామ జనసైనికుల ఆహ్వానం మేరకు ఇంటింటా పర్యటించి సమస్యలు తెలుసుకుని వాటిని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. ఇందులో, ఉల్లి సంతోష్, సతీష్, ధర్మ, కిషోర్, రాకేష్, రామభద్రపురం జనసైనికులు పాల్గొనడం జరిగింది.