చుండూరు పంచాయితీలో జనసేన తరుపున అమ్మిశెట్టి శ్రీరామ్మూర్తి నామినేషన్

వేమూరు నియోజకవర్గం: చుండూరు మండలం (బై ఎలక్షన్) పంచాయితీలో జనసేన తరుపున అమ్మిశెట్టి శ్రీరామ్మూర్తి నామినేషన్ వేశారు. ఈ కార్యక్రమంలో గుంటూరు జిల్లా కార్యదర్శి సోమరౌతు అనూరాధ, బోడెయ్య, బొయేగొల రమేష్, బ్రహం, ఎంపీటీసీ తాడికొండ శివరామ కృష్ణా, జగదీష్, దేవిరెడ్డి మహేష్, పొకల శ్రీనివాస రావు, పోకల గోపి, వీరమహిళలు, జనస్తెనికులు, స్థానిక గ్రామ ప్రజలు పాల్గొన్నారు.