జనంలోకి జనసేన పాదయాత్రకు సంఘీభావం తెలిపిన బొర్రా
కూకటల్లి నియోజకవర్గం: జనంలోకి జనసేన కార్యక్రమంలో భాగంగా కూకటపల్లి నియోజకవర్గంలోని బోయిన్పల్లి 119-డివిజన్ నుండి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు కూకటల్లి నియోజకవర్గం ఇంచార్జ్ నేమూరి శంకర్ గౌడ్ ఆధ్వర్యంలో ఆదివారము ఉదయం 9 గంటలకు జనశ్రేణులతో కలిసి ప్రారంభించిన పాదయాత్రకి సంఘీభావంగా సత్తెనపల్లి నియోజకవర్గ నాయకులు బొర్రా వెంకట అప్పారావు పాదయాత్రలో పాల్గొని, శంకర్ గౌడ్ ని శాలువాతో సత్కరించి సత్తెనపల్లి నియోజకవర్గం నుండి సంఘీభావం తెలపడం జరిగింది.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2023/08/WhatsApp-Image-2023-08-13-at-2.55.20-PM-1024x768.jpeg)