దోమకొండ అశోక్ ఆధ్వర్యంలో అమ్మిశెట్టి వాసు జన్మదిన వేడుకలు

విజయవాడ: ఆగస్టు 16 జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి అమ్మిశెట్టి వాసు పుట్టినరోజు సందర్భంగా దోమకొండ అశోక్ ఆధ్వర్యంలో 7వ డివిజన్ లో ఘనంగా పుట్టినరోజు వేడుకలు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో అమ్మిశెట్టి వాసు కేక్ కట్ చేసి పండ్లు పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో 7వ డివిజన్ అధ్యక్షురాలు దోమకొండ మేరీ, జనసేన పార్టీ రాష్ట్ర జాయింట్ సెక్రెటరీ పోతిరెడ్డి అనిత, తూర్పు నియోజకవర్గం డివిజన్ అధ్యక్షులు పెద్దిరెడ్డి తిలక్, రామాయణపు కోటి, వి.హరి ప్రసాద్, పోతిరెడ్డి రమణ, చందు శివరామకృష్ణ, మాకినేని నీరజ, పాశం సుజాత, 7వ డివిజన్ నాయకులు, పెళ్లూరి ఉమామహేశ్వరరావు, మొగదల సుజాత రావు, సాయి మోహన్, భాస్కర్, శేఖర్, మధు, నరేష్, నరేష్, వెంకట్ రెడ్డి, 6వ డివిజన్ నాయకులు, వీరమహిళలు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొనడం జరిగింది.