సీతారామాంజనేయలు కుటుంబ సభ్యులను పరామర్శించిన జనసేన నాయకులు
రాజోలు నియోజకవర్గం: రాజోలు మండలం, చింతలపల్లి గ్రామంలో బుధవారం కీ||శే కల్వకొనలు సీతారామాంజనేయలు చిత్రపటానికి నివాళులర్పించి వారి కుటుంబ సభ్యులను జనసేన నాయకులు బొంతు రాజేశ్వరరావు, రాజోలు వైస్ మండల అధ్యక్షులు ఇంటిపల్లి ఆనంద రాజు, కాండ్రేకుల వెంకటేశ్వరరావు పరామర్శించారౌ. ఈ కార్యక్రమంలో జనసైనికులు తదితరులు పాల్గొన్నారు.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2023/08/WhatsApp-Image-2023-08-16-at-5.40.05-PM-1024x768.jpeg)