జనసేన పార్టీని మరింత ముందుకు తీసుకువెళ్లాలి: పితాని బాలకృష్ణ

ముమ్మిడివరం నియోజకవర్గం: జనసేన పార్టీ పిఏసి సభ్యులు మరియు ముమ్మిడివరం నియోజకవర్గ ఇన్చార్జ్ పితాని బాలకృష్ణ ముఖ్య అతిధిగా కాట్రేనికోన మండల అధ్యక్షులు మోకా బాలప్రసాద్ అధ్యక్షతన కాట్రేనికోన మండలం కాట్రేనికోన గ్రామంలో కాట్రేనికోన మండల కమిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పార్టీ బలోపేతం గురించి, గ్రామ కమిటీల బలోపేతం గురించి, బూత్ కమిటీల ఏర్పాటు చేసుకోవడం గురించి చర్చించడం జరిగింది. రాబోవు రోజుల్లో పార్టీని మరింత ముందుకు తీసుకువెళ్లాలని సూచించడం జరిగింది. ఈ కార్యక్రమంలో కాట్రేనికోన జనసేన పార్టీ మండల కమిటీ ఉపాధ్యక్షులు కాయల బలరాం, పేమ్మాడి గంగాద్రి, జనసేన పార్టీ సీనియర్ నాయకులు నూకల దుర్గబాబు, విళ్ల శివ, ఓగూరి నూతనబాబు, జనసేన పార్టీ రాష్ట్ర మత్స్యకార విభాగ కార్యదర్శి అంగాని నరసింహమూర్తి, ప్రధాన కార్యదర్శులు రంబాల చౌదరి బాబు, కాలాడి రాజు, సంసాని పాండురంగారావు, ఓగూరి భాగ్యశ్రీ, కార్యదర్శులు పిల్లి గోపి, సలాది శాంతి శ్రీరామ్, చౌటుపల్లి వెంకటేశ్వరరావు ( సిఎం), గిడ్డి రత్నశ్రీ, మట్టిపర్తి శంకరం, పేమ్మాడి శ్రీను, సంయుక్త కార్యదర్శులు భీమాల సూర్య నాయుడు, గాలి దేవర గణేష్, దేశంశెట్టి చంటి, ఓలేటి శ్రీను, వజ్రపు చిరంజీవి, నంద్యాల శివాజీ, దొమ్మేటి శ్రీనివాసరావు, బద్రి నాయుడు, తాడి అనిల్, చిక్కం రవికుమార్, కాట్రేనికోన మండలం సోషల్ మీడియా అడపా సాయి, రాగుర్తి ఏసోబు, అమర సాయి, సంగాని వర్మ, మల్లాడి నాని, దొమ్మేటి రాధాకృష్ణ, సలాది శ్రీను మొదలగు వారు పాల్గొన్నారు.