చిరు పవన్ సేవా సమితి ఆధ్వర్యంలో ఉచిత మంచి నీటి సరఫరా
రాజోలు నియోజకవర్గం: కేశవదాసుపాలెం గ్రామం మెండుపాలెంనకు చెందిన జనసైనికుడు మెండు అంజి సతీమణి జనసేన వీరమహీళ మెండు ప్రియా అంజనా భవాని పుట్టినరోజు సందర్బంగా వారు అందించిన ధన సహయంతో ట్రాక్టర్ డీజిల్ మరియు డ్రైవర్ జీతంతో శుక్రవారం జనసేన పార్టీ చిరు పవన్ సేవా సమితి ఉచిత వాటర్ ట్యాంక్ ద్వారా త్రాగునీరు లేక ఇబ్బంది పడుతున్న గోందికోడప మరియు గోంది దుర్గమ్మగుడి ప్రాంత ప్రజలకు వారికి జనసేన ఆధ్వర్యంలో ఉచిత త్రాగునీరు సరఫరా చేయడం జరిగింది.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2023/08/WhatsApp-Image-2023-08-18-at-21.20.16-1024x458.jpeg)
![](http://sritvtelugu.com/wp-content/uploads/2023/08/WhatsApp-Image-2023-08-18-at-21.20.17-1024x458.jpeg)