తీజ్ ఉత్సవంలో పాల్గొన్న డాక్టర్. మాధవ్ రెడ్డి
శేరిలింగంపల్లి నియోజకవర్గం: మియాపూర్ డివిజన్లో వున్న నడిగడ్డ తాండలో ఆదివారం సాయంత్రం బంజారా సోదరీమణులు జరుపుకునే ఆరాధ్య తీజ్ పండుగకి తాండ ప్రజల ఆహ్వానం మేరకు శేరిలింగంపల్లి జనసేన పార్టీ ఇంచార్జి డాక్టర్. మాధవ్ రెడ్డి తీజ్ ఉత్సవంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ కార్యకర్తలు, వీరమహిళలు, రవి, హనుమంతు నాయక్, హరి నాయక్, మల్లేష్ నాయక్, సేవియా నాయక్, జ్యోతి, అనిల్, రాజు నాయక్, నారియా నాయక్, రాజు నాయక్, అఖిల్ నాయక్, కుమార్, ఆంజనేయులు, శ్రీను తదితరులు పాల్గొన్నారు.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2023/08/WhatsApp-Image-2023-08-20-at-22.36.20-1024x461.jpeg)