క్రియాశీలక సభ్యత్వ కిట్లను పంపిణీ చేసిన తిరుపతి అనూష
విజయవాడ వెస్ట్: జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ జనసేన కుటుంబసభ్యుల భద్రత కోసం చేపట్టిన క్రియాశీలక సభ్యత్వాల కిట్ల పంపిణీ కార్యక్రమం విజయవాడ వెస్ట్ లో గురువారం నిర్వహించడం జరిగింది. కార్యక్రమంలో భాగంగా 42వ డివిజన్ అధ్యక్షురాలు తిరుపతి అనూష జనసేన పార్టీ సభ్యత్వం తీసుకున్న వారి ఇంటింటికి వెళ్లి సభ్యత్వ కిట్లు అందజేసి, మీరు పార్టీకి మరింత సేవలు చేయాలని, పార్టీ యొక్క సిద్ధాంతాలను, పవన్ కళ్యాణ్ గారి ఆశయాలను ప్రజల్లోకి బలంగా తీసుకు వెళ్లే విధంగా కృషి చేయాలని విజ్ఞప్తి చేశారు.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2023/08/WhatsApp-Image-2023-08-24-at-6.19.34-PM-1024x768.jpeg)