పర్యావరణానికి ప్రతీఒక్కరూ నడుం బిగించాలి

  • జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పుట్టినరోజు వారోత్సవాల్లో రెండవ రోజు మొక్కలు నాటే కార్యక్రమం

పార్వతీపురం నియోజకవర్గం నాయకులు అక్కివరపు మోహన్ రావు ఆధ్వర్యంలో మరియు మండల అధ్యక్షురాలు శ్రీమతి ఆగూరు మణి, పార్వతిపురం జనసేన పార్టీ సమక్షంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పుట్టినరోజు వారోత్సవాల్లో భాగంగా సోమవారం హరిపురం కారడావలస గ్రామంలో మొక్కలు నాటడం జరిగింది. అలాగే నర్సిపురం గ్రామంలో మొక్కలు పంపిణీ జరిగింది. నర్సిపురం గ్రామం హైస్కూల్ ఆవరణలో మొక్కలు నాటడం జరిగింది. ఈ బృహత్తర కార్యక్రమంలో ఖాతా విశ్వేశ్వరావు, గుంట్రెడ్డి గౌరిశంకర్, అల్లు రమేష్, బండపల్లి జనార్ధన్, కర్రి మణికంఠ, చిట్లి గణేశ్వరరావు, గొలగాన సత్యనారాయణ, అన్నబత్తుల దుర్గప్రసాద్, అంబటి బలరాం, కనకరాజు, పైల రాజు, బోనుల గోవిందమ్మ , రాజన్న బాలు, దుర్గ ప్రసాద్, పాత్ర పవన్, తెర్లి లక్ష్మణ్, మాచర్ల శేఖర్, చెరుకు బిల్లి అనిల్, గుల్లిపల్లి రాజా, బొండపల్లి ప్రసాద్, అశోక్, సాయి, మహేష్, కేశవ, శంకర్, ప్రశాంత్, ఆ గ్రామ జనసైనికులు, వీర మహిళలు, గ్రామ ప్రజలు ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. ఈ కార్యక్రమంలో మన పార్టీ నాయకులు ఆ గ్రామంలో గల సమస్యలను అడిగి తెలుసుకొని తీర్చే భాద్యతను తీసుకుంటామని వారికీ భరోసా ఇవ్వడం జరిగింది. అలాగే మన పార్టీ సిద్ధాంతాలను, పార్టీ సణ్ముఖ వ్యూహం గూర్చి ఆ గ్రామ ప్రజలకు, యువతకు వివరించడం జరిగింది. ఈ కార్యక్రమం లో పాల్గొన్న ప్రతి జనసైనికులకి, వీరమహిళలకు పేరు పేరున ధన్యవాదములు.