జనసేన ఆధ్వర్యంలో ఉచిత మంచి నీటి సరఫరా
రాజోలు నియోజకవర్గం: తూర్పుగోదావరి జీల్లా చిరంజీవి యువత మరియు ముమ్మిడివరం నియోజకవర్గ జనసైనికులు అందించిన ధన సహయంతో ట్రాక్టర్ డీజల్ మరియు డ్రైవర్ జీతంతో జనసేన పార్టీ చిరుపవన్ సేవాసమితి ఉచితవాటర్ ట్యాంకర్ ద్వారా బుధవారం త్రాగునీరు లేక ఇబ్బంది పడుతున్న కేశవదాసుపాలెం గ్రామంలో మరియు గోంది కోడప ప్రాంత ప్రజలకు జనసేన పార్టీ ఆధ్వర్యంలోఉచిత త్రాగునీరు సరఫరా చేయడం జరిగింది.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2023/08/WhatsApp-Image-2023-08-30-at-10.40.05-PM-1024x458.jpeg)
![](http://sritvtelugu.com/wp-content/uploads/2023/08/WhatsApp-Image-2023-08-30-at-10.40.01-PM-1024x458.jpeg)