కుమారి మౌనిక పుట్టినరోజు సందర్భంగా అన్నదానం
రాజోలు నియోజకవర్గం: మామిడికుదురు మండలం, లూటుకుర్రు గ్రామంలో అడబాల నాని, శ్రీమతి లక్ష్మీసాయీశ్వరి దంపతుల కుమార్తె కుమారి మౌనిక రమాదేవి పుట్టినరోజు సందర్భంగా రాజోలు మానసిక వికలాంగుల అనాధాశ్రమంలో అన్నదానం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వారి కుటుంబసభ్యులు మరియు జనసేన నాయకులు పంచదార చిన్నబాబు పాల్గొన్నారు.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2023/09/WhatsApp-Image-2023-09-04-at-7.37.46-PM-1024x768.jpeg)