గొల్లపల్లి పద్మావతి కుటుంబాన్ని పరామర్శించిన డాక్టర్ పిల్లా శ్రీధర్
పిఠాపురం నియోజకవర్గం: గొల్లప్రోలు మండలం, దుర్గాడ గ్రామానికి చెందినటువంటి గొల్లపల్లి నానాజీ తల్లి గొల్లపల్లి పద్మావతి అకాల మరణానికి చింతిస్తూ పిఠాపురం నియోజవర్గం జనసేన నాయకులు శ్రీ విష్ణు హాస్పిటల్ అధినేత డాక్టర్ పిల్లా శ్రీధర్ గొల్లపల్లి నానాజీని వారి కుటుంబాన్ని పరామర్శించి మనోధైర్యాన్ని అందించడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా బొజ్జ గోపి కృష్ణ, గొల్లపల్లి శివ, పెనుగొండ చక్రధర్, పర్వత బాబ్జి, కీర్తి వరాలు, మేడి బోయిన బుచ్చియ్య శెట్టి అయ్యప్ప మరియు జన సైనికులు పాల్గొనడం జరిగింది.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2023/09/WhatsApp-Image-2023-09-06-at-7.05.13-PM-1024x576.jpeg)