వీరమహిళ సత్యవతి కుటుంబానికి జనసేన పరామర్శ
తుని నియోజకవర్గం: టీ వెంకటాపురం గ్రామానికి చెందిన జనసేన వీరమహిళ పోతుల సత్యవతి తల్లి స్వర్గస్తులైన కారణంగా తుని నియోజకవర్గ జనసేన పార్టీ సీనియర్ నాయకులు అంకంరెడ్డి రాజశేషు వారిని కలిసి ప్రగాఢ సానుభూతి తెలియజేసి, పరామర్శించడంతో పాటుగా వారి కుటుంబానికి జనసేన పార్టీ మరియు జనసైనికుల అండదండలు ఎప్పుడూ ఉంటాయని ధైర్యాన్ని అందించారు. ఈ కార్యక్రమంలో జనసైనికులు రాజబాబు, సురేష్ మరియు పలువురు యువజనసైనికులు పాల్గొనడం జరిగింది.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2023/09/hh-1024x576.jpg)