పంతం నానాజీ ఆరోగ్యంగా ఉండాలని జనసైనికుల పాదయాత్ర

కాకినాడ రూరల్ నియోజకవర్గం: జనసేన పార్టీ పీఏసీ సభ్యులు, కాకినాడ రూరల్ ఇంచార్జ్ పంతం నానాజీ ఆరోగ్యంగా ఉండాలని, ఎమ్మెల్యేగా గెలుపొందాలని కోరుకుంటూ కాకినాడ సర్పవరం జంక్షన్ నుండి అన్నవరం టెంపుల్ కి ఆదివారం 250 మంది కాకినాడ రూరల్ నియోజకవర్గ జనసైనికులు పాదయాత్ర నిర్వహించారు.