నందమూరి బాలకృష్ణ ను మర్యాదపూర్వకంగా కలిసిన బత్తుల
రాజమండ్రి: తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడును కలవడానికి రాజమండ్రి విచ్చేసిన హిందూపూర్ శాసన సభ్యులు నందమూరి బాలకృష్ణ ను మర్యాదపూర్వకంగా కలిసిన రాజానగరం నియోజకవర్గం జనసేన పార్టీ ఇంచార్జి బత్తుల బలరామకృష్ణ, శ్రీమతి బత్తుల వెంకటలక్ష్మి.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2023/09/WhatsApp-Image-2023-09-14-at-3.54.29-PM-1024x576.jpeg)
![](http://sritvtelugu.com/wp-content/uploads/2023/09/WhatsApp-Image-2023-09-14-at-3.54.30-PM-1024x576.jpeg)