నందమూరి బాలకృష్ణ ను మర్యాదపూర్వకంగా కలిసిన బత్తుల

రాజమండ్రి: తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడును కలవడానికి రాజమండ్రి విచ్చేసిన హిందూపూర్ శాసన సభ్యులు నందమూరి బాలకృష్ణ ను మర్యాదపూర్వకంగా కలిసిన రాజానగరం నియోజకవర్గం జనసేన పార్టీ ఇంచార్జి బత్తుల బలరామకృష్ణ, శ్రీమతి బత్తుల వెంకటలక్ష్మి.